TRS: దేశ రాజకీయాల్లోకి తెరాస.. భారత్ రాష్ట్రీయ సమితిగా మార్పు!

తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్  రాష్ట్రీయ సమితి లేదా భారత్ రాజ్య సమితి పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కారు గుర్తును యథాతథంగా జాతీయ పార్టీలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచి.. తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. 

Published : 12 Jun 2022 09:25 IST
Tags :

మరిన్ని