Viral Video: పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెట్టిన మహిళ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన పిల్లలు ఆడుతుండటం వల్ల వారు చూస్తారని భయపడిన మహిళ కారు టైరుకు నిప్పుపెట్టి అక్కడ నుంచి పరారయ్యింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కారు యజమాని అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ కోసం గాలిస్తున్నారు.
Published : 12 Jun 2022 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్