Ukraine Crisis: ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ప్రాంతాల్లో రష్యా పాస్పోర్టుల జారీ
ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ప్రాంతాలను శాశ్వతంగా తమలో కలుపుకొనే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఖేర్సన్ సహా పలు ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలకు పాస్ పోర్టులను జారీ చేస్తోంది. అక్కడ వారికి రష్యా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. క్రెమ్లిన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న ఉక్రెయిన్ ఇక ఎప్పటికీ ఆయా ప్రాంతాలు తమకు దక్కవని భయపడుతోంది.
Published : 12 Jun 2022 16:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్