Andhra news: ఆలయంలో చోరీకి యత్నించి..గ్రామస్థుల చేతికి చిక్కి..

ఆలయంలో చోరీకి యత్నించిన దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నరసరావుపేట మండలం పమిడిమర్రు రామాయలంలో 8 మంది చోరీకి యత్నించగా అనుమానంతో గ్రామస్థులు వెంబడించారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మిగతా వారు పరారయ్యారు.

Published : 12 Jun 2022 22:03 IST

ఆలయంలో చోరీకి యత్నించిన దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నరసరావుపేట మండలం పమిడిమర్రు రామాయలంలో 8 మంది చోరీకి యత్నించగా అనుమానంతో గ్రామస్థులు వెంబడించారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మిగతా వారు పరారయ్యారు.

Tags :

మరిన్ని