Andhra news: ఆలయంలో చోరీకి యత్నించి..గ్రామస్థుల చేతికి చిక్కి..
ఆలయంలో చోరీకి యత్నించిన దొంగలకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నరసరావుపేట మండలం పమిడిమర్రు రామాయలంలో 8 మంది చోరీకి యత్నించగా అనుమానంతో గ్రామస్థులు వెంబడించారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మిగతా వారు పరారయ్యారు.
Published : 12 Jun 2022 22:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!