Rahul Gandhi: ఈడీ ఎదుట హాజరుకానున్న రాహుల్..
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన తెలపనున్నారు.
Published : 13 Jun 2022 10:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్