Rahul Gandhi: ఈడీ ఎదుట హాజరుకానున్న రాహుల్..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్  నేతలు, కార్యకర్తలు నిరసన తెలపనున్నారు.

Published : 13 Jun 2022 10:14 IST

Tags :

మరిన్ని