T20 League: బీసీసీఐకి కాసుల వర్షం!

టీ20 లీగ్‌(2023-27) మీడియా ప్రసార హక్కుల కోసం ప్రారంభించిన వేలం బీసీసీఐకి భారీగానే కాసుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ఈ- వేలం ప్రారంభం కాగా ఊహించినట్లుగానే అనూహ్య స్పందన వచ్చింది. తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్ల రూపాయలు పలికింది. 

Published : 13 Jun 2022 11:35 IST
Tags :

మరిన్ని