Bandi Sanjay: గౌరవెల్లి సమస్యపై దృష్టిసారించాలని గవర్నర్‌ను కోరాం: బండి సంజయ్‌

న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు అర్ధరాత్రి దారుణంగా దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. బండి సంజయ్‌ నేతృత్వంలోని భాజపా నేతల బృందం గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి గవర్నర్‌ తమిళిసైను కలిసింది. 

Published : 15 Jun 2022 17:25 IST

Tags :

మరిన్ని