Revanth Reddy: సమర్థులను పక్కనబెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సమర్థులైన వారిని పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకేస్థానంలో ఉన్నారన్నారు. కొంతమంది ఐపీఎస్లకు గంపగుత్తగా రెండు కంటే ఎక్కువ శాఖలు అప్పగించారని విమర్శించారు. పదోన్నతి పొందిన వాళ్లను కూడా ఖాళీగా కూర్చోబెట్టారని మండిపడ్డారు.
Published : 15 Jun 2022 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?