Gauravelli Project: హరీశ్‌ మంత్రాంగం.. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల చర్చలు సఫలం

సర్కారుతో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి హరీష్ రావుతో చర్చించిన నిర్వాసితులు.. తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో మూడురోజులుగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కాస్త చల్లబడ్డట్లైంది.

Published : 15 Jun 2022 20:12 IST

సర్కారుతో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి హరీష్ రావుతో చర్చించిన నిర్వాసితులు.. తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో మూడురోజులుగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కాస్త చల్లబడ్డట్లైంది.

Tags :

మరిన్ని