Gauravelli Project: హరీశ్ మంత్రాంగం.. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల చర్చలు సఫలం
సర్కారుతో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి హరీష్ రావుతో చర్చించిన నిర్వాసితులు.. తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో మూడురోజులుగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కాస్త చల్లబడ్డట్లైంది.
Published : 15 Jun 2022 20:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!