Viral Video: ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయి!
మానవత్వంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని రక్షించబోయి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. వడ్డేపల్లి మార్గంలో ఉన్న లారీ వద్ద గిలగిలా కొట్టుకుంటున్న వ్యక్తికి.. కరెంట్ షాక్ తగిలింది అని తెలియక మద్దిలేటి అనే వ్యక్తి రక్షించబోయాడు. బాధితుణ్ని రక్షించే క్రమంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
Published : 16 Jun 2022 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట