Agnipath: మోదీ మరెవరి మాటను వినడం లేదు: రాహుల్‌ గాంధీ

దిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. మోదీ తన మిత్రుల గొంతుకను తప్ప మరెవరి మాటను వినడం లేదని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అగ్నిపథ్‌పై విమర్శలు గుప్పించారు.

Published : 17 Jun 2022 17:25 IST

దిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. మోదీ తన మిత్రుల గొంతుకను తప్ప మరెవరి మాటను వినడం లేదని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అగ్నిపథ్‌పై విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని