Agnipath: మోదీ మరెవరి మాటను వినడం లేదు: రాహుల్ గాంధీ
దిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. మోదీ తన మిత్రుల గొంతుకను తప్ప మరెవరి మాటను వినడం లేదని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అగ్నిపథ్పై విమర్శలు గుప్పించారు.
Published : 17 Jun 2022 17:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM