Agnipath Protest: ఆర్మీ ఆశావహుల ‘అగ్నిపథ్‌’ విధ్వంసం

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి.

Published : 18 Jun 2022 11:02 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు