Revanth Reddy: అగ్నిపథ్ సర్వీసును కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చింది: రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు.
Published : 18 Jun 2022 13:38 IST
Tags :