Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. పోలీసుల అదుపులో 30మంది
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను కొందరు రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 18 Jun 2022 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు