DK Aruna: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఘటనలో ఆయన ప్రమేయం ఉండొచ్చు: డీకే అరుణ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకొంటున్న ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డీకే అరుణ.. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

Published : 18 Jun 2022 13:39 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకొంటున్న ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డీకే అరుణ.. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని