Telangana news: డీఆర్డీఎల్ ఇంజినీర్పై హనీట్రాప్.. కీలక సమాచారం కాజేసిన పాక్ ఐఎస్ఐ
హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీఎల్లో కాంట్రాక్టు ఇంజనీర్ను పాక్ ఐఎస్ఐ హనీట్రాప్ చేసి కీలక రహస్యాలు కాజేసింది. ఆ విషయంపై పక్కాసమాచారంతో పోలీసులు వలపన్ని నిందితుడు మల్లిఖార్జున రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టును అరెస్ట్ చేశారు. నటాషారావు పేరుతో ఓ మహిళ ఫేస్ బుక్లో పరిచయం చేసుకుని.. క్రమంగా అతడి నుంచి దేశభద్రతకు సంబంధించిన కీలక వివరాలు సేకరించింది. సుమారు రెండేళ్లుగా మల్లిఖార్జున రెడ్డి సమాచారం చేరవేస్తూవచ్చాడు.
Published : 18 Jun 2022 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)