Agnipath: రూ.12కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది: ద.మ.రైల్వే డీఎం గుప్తా

అగ్నిపథ్‌ విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు. అంతే కాకుండా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లో గుప్తా మీడియాతో మాట్లాడారు.

Published : 18 Jun 2022 17:01 IST

అగ్నిపథ్‌ విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు. అంతే కాకుండా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లో గుప్తా మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని