China: వాస్తవాధీన రేఖ వద్ద ఏకపక్ష యత్నాలను సహించం: జైశంకర్‌

వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  స్పష్టం చేశారు. భారత్ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు.  తూర్పు లద్ధాఖ్  వివాదంపై ఆయన  ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 19 Jun 2022 20:35 IST

Tags :

మరిన్ని