Agnipath: చైనాకు చెక్ పెట్టేందుకే.. అగ్నివీరులు!
అగ్నిపథ్ ద్వారా నియమితులయ్యే అగ్నివీరులతో సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టాలని భారత సైన్యం భావిస్తోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, ఎత్తైన ప్రాంతాలతో కూడిన వాస్తవాధీన రేఖ వద్ద.. అగ్ని వీరులు డ్రాగన్ను దీటుగా ఎదుర్కోగలరని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతకు సాంకేతికతపై పట్టు ఉండటం కూడా ఆధునిక యుద్ధ రీతుల్లో భారత్కు ఎంతగానో మేలు చేయనుందని విశ్లేషిస్తున్నారు.
Published : 20 Jun 2022 14:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం