Harish Rao: డబుల్ గ్రోత్ అంటే రూ.500 పింఛనా..?: హరీశ్రావు
మెదక్ జిల్లాలోని రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. రూ.37కోట్ల వ్యయంతో 14 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ డబుల్ ఇంజిన్ గ్రోత్ ఏమైందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమని అన్నారు.
Published : 20 Jun 2022 16:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి