Harish Rao: డబుల్‌ గ్రోత్‌ అంటే రూ.500 పింఛనా..?: హరీశ్‌రావు

మెదక్‌ జిల్లాలోని రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రూ.37కోట్ల వ్యయంతో 14 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఏమైందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమని అన్నారు.

Published : 20 Jun 2022 16:17 IST
Tags :

మరిన్ని