Agnipath: అగ్నిపథ్‌ వల్ల ఎవరికీ నష్టం ఉండదు: కిషన్‌రెడ్డి

అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భారత ప్రభుత్వం పవిత్రమైన కాంక్షతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. యువకుల్ని రెచ్చగొట్టొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్‌లో చేరిన వారికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు.

Published : 20 Jun 2022 20:00 IST

అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భారత ప్రభుత్వం పవిత్రమైన కాంక్షతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. యువకుల్ని రెచ్చగొట్టొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్‌లో చేరిన వారికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు.

Tags :

మరిన్ని