Andhra News: ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చోడవరం ఎమ్మెల్యే

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. 1998లో ధర్మశ్రీ డీఎస్సీ రాశారు. భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పట్లో తోటి మిత్రులతో కలిసి పోరాడారు. ఆ తర్వాత అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాడుగుల ఎమ్మెల్యే గా కాంగ్రెస్ టిక్కెట్ పై ఎన్నికయ్యారు.

Published : 21 Jun 2022 17:06 IST

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. 1998లో ధర్మశ్రీ డీఎస్సీ రాశారు. భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పట్లో తోటి మిత్రులతో కలిసి పోరాడారు. ఆ తర్వాత అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాడుగుల ఎమ్మెల్యే గా కాంగ్రెస్ టిక్కెట్ పై ఎన్నికయ్యారు.

Tags :

మరిన్ని