Andhra News: వైకాపా నాయకుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేదు: పట్టాభి
చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి సహా వైకాపా నాయకులంతా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, వారి బంధువులు అడ్డూఅదుపూ లేకుండా కబ్జాలు చేస్తున్నా.... ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
Published : 21 Jun 2022 19:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM