Andhra News: వైకాపా నాయకుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేదు: పట్టాభి

చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి సహా వైకాపా నాయకులంతా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, వారి బంధువులు అడ్డూఅదుపూ లేకుండా కబ్జాలు చేస్తున్నా.... ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. 

Published : 21 Jun 2022 19:36 IST

చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి సహా వైకాపా నాయకులంతా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, వారి బంధువులు అడ్డూఅదుపూ లేకుండా కబ్జాలు చేస్తున్నా.... ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. 

Tags :

మరిన్ని