Presidential Election: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము

రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును భాజపా ఎంపిక చేసింది. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ సాయంత్రం దిల్లీలో సమావేశమై ముర్మూను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Published : 21 Jun 2022 22:23 IST
Tags :

మరిన్ని