ఈ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ కుటుంబాన్ని తలుచుకుంటారు: హరీశ్ రావు
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో 22వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ కుటుంబాన్ని తలుచుకుంటారని తెలిపారు.
Published : 22 Jun 2022 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు