ఈ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్‌ కుటుంబాన్ని తలుచుకుంటారు: హరీశ్‌ రావు

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో 22వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్‌ కుటుంబాన్ని తలుచుకుంటారని తెలిపారు. 

Published : 22 Jun 2022 20:29 IST
Tags :

మరిన్ని