Telangana News:మిల్లర్ల వద్ద భారీగా వరిధాన్యం నిల్వలు
రాష్ట్రం నుంచి బియ్యం తీసుకునే విషయమై కేంద్రం, F.C.I. నుంచి స్పష్టత రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మిల్లర్ల వద్ద ప్రస్తుతం దాదాపు కోటి మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం నిల్వలున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి మిల్లింగ్ నిలిచిపోయింది. ఈ సీజన్ లో గరిష్ఠంగా పక్షం రోజులు కూడా మిల్లింగ్ కాకపోవడం ఇబ్బందికరంగా మారింది.
Published : 23 Jun 2022 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత