Telangana News:మిల్లర్ల వద్ద భారీగా వరిధాన్యం నిల్వలు

రాష్ట్రం నుంచి బియ్యం తీసుకునే విషయమై కేంద్రం, F.C.I. నుంచి స్పష్టత రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మిల్లర్ల వద్ద ప్రస్తుతం దాదాపు కోటి మెట్రిక్ టన్నుల వరకు వరిధాన్యం నిల్వలున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి మిల్లింగ్ నిలిచిపోయింది. ఈ సీజన్ లో గరిష్ఠంగా పక్షం రోజులు కూడా మిల్లింగ్ కాకపోవడం ఇబ్బందికరంగా మారింది.

Published : 23 Jun 2022 14:22 IST
Tags :

మరిన్ని