NIA: తెలంగాణలో మూడు చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు.. అదుపులో ఇద్దరు న్యాయవాదులు

రాష్ట్రంలో ఏకకాలంలో మూడుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లోని రెండు ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నంలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో భాగంగా ఎన్‌ఐఏ ఈ సోదాలు జరిపింది. గతంలో చైత్యన్య మహిళా సంఘంలో పనిచేసిన ఇద్దరు న్యాయవాదులను అదుపులోకి తీసుకుని.. యువతి అదృశ్యం గురించి విచారణ జరుపుతున్నారు.

Published : 23 Jun 2022 15:28 IST

రాష్ట్రంలో ఏకకాలంలో మూడుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లోని రెండు ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నంలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో భాగంగా ఎన్‌ఐఏ ఈ సోదాలు జరిపింది. గతంలో చైత్యన్య మహిళా సంఘంలో పనిచేసిన ఇద్దరు న్యాయవాదులను అదుపులోకి తీసుకుని.. యువతి అదృశ్యం గురించి విచారణ జరుపుతున్నారు.

Tags :

మరిన్ని