NIA: తెలంగాణలో మూడు చోట్ల ఎన్ఐఏ తనిఖీలు.. అదుపులో ఇద్దరు న్యాయవాదులు
రాష్ట్రంలో ఏకకాలంలో మూడుచోట్ల ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లోని రెండు ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లాలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నంలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో భాగంగా ఎన్ఐఏ ఈ సోదాలు జరిపింది. గతంలో చైత్యన్య మహిళా సంఘంలో పనిచేసిన ఇద్దరు న్యాయవాదులను అదుపులోకి తీసుకుని.. యువతి అదృశ్యం గురించి విచారణ జరుపుతున్నారు.
Published : 23 Jun 2022 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం