Telangana News: ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో రియల్ ఎస్టేట్ దందా
నిరుపేదలకు అప్పగించిన ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇళ్లు కట్టుకోకపోవటంతో ఆ ఖాళీ స్థలాలపై దళారీల కన్నుపడింది. ప్రభుత్వ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయల దందాకు తెరలేపారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ మండలంలో నకిలీ పట్టాల దందా వ్యవహారం అసలు లబ్ధిదారుల్లో గుబులు పుట్టిస్తోంది.
Published : 23 Jun 2022 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్