Telangana News: ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో రియల్‌ ఎస్టేట్‌ దందా

నిరుపేదలకు అప్పగించిన ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇళ్లు కట్టుకోకపోవటంతో ఆ ఖాళీ స్థలాలపై దళారీల కన్నుపడింది. ప్రభుత్వ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయల దందాకు తెరలేపారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ మండలంలో నకిలీ పట్టాల దందా వ్యవహారం అసలు లబ్ధిదారుల్లో గుబులు పుట్టిస్తోంది.

Published : 23 Jun 2022 16:03 IST

నిరుపేదలకు అప్పగించిన ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇళ్లు కట్టుకోకపోవటంతో ఆ ఖాళీ స్థలాలపై దళారీల కన్నుపడింది. ప్రభుత్వ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయల దందాకు తెరలేపారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ మండలంలో నకిలీ పట్టాల దందా వ్యవహారం అసలు లబ్ధిదారుల్లో గుబులు పుట్టిస్తోంది.

Tags :

మరిన్ని