Secunderabad violence: విధ్వంసం జరిగినప్పుడు హైదరాబాద్లోనే సుబ్బారావు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం జరిగినప్పుడు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు అక్కడికి సమీపంలోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న సికింద్రాబాద్లో అనుచరులతో ఓ హోటల్లో బస చేసినట్లు నిర్ధరించారు. ఆర్మీ విద్యార్థులతో సమాలోచనలు చేసిన సుబ్బారావు.. మూకుమ్ముడిగా దాడి చేయాలని సూచించినట్లు తేలింది.
Published : 24 Jun 2022 10:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు