Secunderabad violence: విధ్వంసం జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే సుబ్బారావు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరిగినప్పుడు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు అక్కడికి సమీపంలోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న సికింద్రాబాద్‌లో అనుచరులతో ఓ హోటల్‌లో బస చేసినట్లు నిర్ధరించారు. ఆర్మీ విద్యార్థులతో సమాలోచనలు చేసిన సుబ్బారావు.. మూకుమ్ముడిగా దాడి చేయాలని సూచించినట్లు తేలింది.

Published : 24 Jun 2022 10:42 IST

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరిగినప్పుడు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు అక్కడికి సమీపంలోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 16న సికింద్రాబాద్‌లో అనుచరులతో ఓ హోటల్‌లో బస చేసినట్లు నిర్ధరించారు. ఆర్మీ విద్యార్థులతో సమాలోచనలు చేసిన సుబ్బారావు.. మూకుమ్ముడిగా దాడి చేయాలని సూచించినట్లు తేలింది.

Tags :

మరిన్ని