Agnipath: సరైన శిక్షణ లేకపోతే..సైనికుల ప్రాణాలు ఏమవుతాయ్‌: రేవంత్‌ రెడ్డి

కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహిరంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో అరెస్టయిన యువకులను కాంగ్రెస్‌ నేతలు కలిశారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు

Published : 24 Jun 2022 14:01 IST

కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహిరంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో అరెస్టయిన యువకులను కాంగ్రెస్‌ నేతలు కలిశారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు

Tags :

మరిన్ని