Andhra News: దుల్హన్ పథకం రద్దును నిరసిస్తూ ముస్లింల ఆందోళన

మైనారిటీలను ముఖ్యమంత్రి జగన్ మోసగించారంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ముస్లింలు ఆందోళన నిర్వహించారు. షాదీఖానా వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫాలకు వైకాపా ప్రభుత్వం మంగళం పాడిందని మండిపడ్డారు.

Published : 24 Jun 2022 17:12 IST

Tags :

మరిన్ని