Andhra News :రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27న జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదలకు మంత్రవర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే నెలలో అమలు చేసే 4 సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published : 24 Jun 2022 17:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్