Andhara News: యనమల.. మీరూ అలాగే మాట్లాడితే ఎలా?

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు. రుణాల విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెదేపా సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా అప్పులపై అసత్యాలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Published : 24 Jun 2022 19:01 IST

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు. రుణాల విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెదేపా సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా అప్పులపై అసత్యాలు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Tags :

మరిన్ని