Andhra News: హిందూపురం వైకాపాలో ముదిరిన వర్గపోరు
హిందూపురం వైకాపాలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఆ పార్టీ మాజీ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి వర్గీయులు విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇక్బాల్ వర్గానికి వ్యతిరేకంగా వేణుగోపాల్ రెడ్డి వర్గం.. హిందూపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న ఇక్బాల్ వర్గీయులు వారితో ఘర్షణకు దిగారు. ఎమ్మెల్సీ స్వయంగా ప్రెస్ క్లబ్ పై రాళ్లు రువ్వారు.
Published : 25 Jun 2022 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM