Andhra News: హిందూపురం వైకాపాలో ముదిరిన వర్గపోరు

హిందూపురం వైకాపాలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఆ పార్టీ మాజీ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి వర్గీయులు విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇక్బాల్ వర్గానికి వ్యతిరేకంగా వేణుగోపాల్ రెడ్డి వర్గం.. హిందూపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విషయం తెలుసుకున్న ఇక్బాల్ వర్గీయులు వారితో ఘర్షణకు దిగారు. ఎమ్మెల్సీ స్వయంగా ప్రెస్ క్లబ్ పై రాళ్లు రువ్వారు.

Published : 25 Jun 2022 09:23 IST

Tags :

మరిన్ని