Drone: మల్లెల సాగులో డ్రోన్ వినియోగిస్తున్న మహిళా రైతు
సాగులో సాంకేతికత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి డ్రోన్ సాంకేతిక సాగును మరింత సులభతరం చేస్తోంది. పెద్దగా చదువు లేకపోయినా.. ఆసక్తి, తపన ఉంటే చాలు ఎవరైనా వీటిని నడిపించొచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన మహిళా రైతు కనకదుర్గ.. ఐదో తరగతే చదివినా అద్భుతంగా డ్రోన్ వినియోగిస్తూ సాగులో దూసుకుపోతున్నారు.
Published : 25 Jun 2022 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా