Andhra News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 8 నెలలు ఆలస్యంగా ప్రొబేషన్!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 8 నెలలు ఆలస్యంగా ఖరారు చేస్తుండటంతో దాదాపు 50 వేల మంది.. రూ.600 కోట్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేల చొప్పున.. ఎనిమిది నెలలకు రూ.1.20 లక్షల వరకూ ఆర్ధిక ప్రయోజనం కోల్పోయారు.

Published : 26 Jun 2022 10:24 IST

Tags :

మరిన్ని