Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన అతి పొడవైన వంతెన

బంగ్లాదేశ్‌లో అతిపొడవైన వంతెన ప్రారంభమైంది. పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంతెనను ప్రధాని షేక్ హసీనా అట్టహాసంగా ప్రారంభించారు. 6.15 కి.మీ. ఉన్న ఈ వంతెన.. బంగ్లాదేశ్‌లోనే అతిపొడవైన వంతెనగా గుర్తింపు పొందింది. ఈ వంతెన ప్రత్యేకతలేంటో చూద్దామా..!

Published : 26 Jun 2022 12:25 IST

బంగ్లాదేశ్‌లో అతిపొడవైన వంతెన ప్రారంభమైంది. పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంతెనను ప్రధాని షేక్ హసీనా అట్టహాసంగా ప్రారంభించారు. 6.15 కి.మీ. ఉన్న ఈ వంతెన.. బంగ్లాదేశ్‌లోనే అతిపొడవైన వంతెనగా గుర్తింపు పొందింది. ఈ వంతెన ప్రత్యేకతలేంటో చూద్దామా..!

Tags :

మరిన్ని