Road Accident: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. నుజ్జయిన కారు
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలై, కారులో నరకయాతన అనుభవించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఓ ట్రాక్టర్ డ్రైవర్ టోల్ రశీదు తీసుకుంటున్నాడు. దాని వెనక నిలిచిన కారు వెనక మరో కారు కూడా టోల్ రశీదు కోసం వేచి ఉంది. ఇంతలో ఒక లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి ఢీకొట్టగా, ఆ కారు ముందున్న ఆల్టో కారును.. అది ట్రాక్టర్ను ఢీకొట్టాయి దీంతో ఆల్టో కారు నుజ్జయింది.
Published : 27 Jun 2022 10:44 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన