China: ఎల్ఏసీ వద్ద కొత్త కుట్రలను పన్నుతున్న చైనా
భారత సరిహద్దుల్లో చైనా అత్యాధునిక ఆయుధాలు మోహరించింది. 2020కి ముందు 20 వేల మంది సైనికులను మాత్రమే వాస్తవాధీన రేఖ వద్ద ఉండేలా మౌలిక సదుపాయాలు ఉంటే ఇప్పుడు లక్షా 20 వేల మంది సైనికులకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్ద చైనా మోహరించింది.
Published : 27 Jun 2022 16:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం