Andhra news: ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమంలో అమ్మలకు తప్పని అవస్థలు

‘జగనన్న అమ్మ ఒడి’ మూడో విడత పంపిణీ కార్యక్రమానికి హాజరైన అమ్మలకు అవస్థలు ఎదురయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సరిపడా కుర్చీలు లేకపోవడంతో మహిళలు కిందనే కూర్చున్నారు. కొందరు చెట్ల కింద, ఎండలో నిలబడి ఇబ్బంది పడ్డారు. మరికొందరు మహిళలు సమావేశం మధ్యలోనే ఇళ్లబాట పట్టారు. వారిని వాలంటీర్లు బయటకు వెళ్లకుండా వారించారు.

Published : 27 Jun 2022 18:02 IST

Tags :

మరిన్ని