Telangana news: గిరిజనులపై పోలీసుల లాఠీఛార్జీ

దశాబ్దాల క్రితం నుంచే సాగు చేసుకుంటున్న భూములపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అటవీశాఖ హక్కులు కల్పించడంలేదని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకుంటామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం వాసులు చేపట్టిన పాదయాత్ర రణరంగాన్ని తలపించింది. పిల్లాపాపలు, వృద్ధులతో కలిసి బయల్దేరిన గిరిజనులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

Published : 27 Jun 2022 21:19 IST

Tags :

మరిన్ని