Andhra news: జగన్.. విద్యార్థుల ఎదుట మాట్లాడేది అలాగేనా?: తులసిరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ‘పీకుడు’ జబ్బు వచ్చినట్లుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల వివిధ సమావేశాల్లో జగన్ ‘ నా వెంట్రుక ఎవ్వరు పీకలేరు’ అని అనడం పరిపాటిగా మారిందని, దానికి ఆ వ్యాధే కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
Published : 28 Jun 2022 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?