Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పట్టపగలే హత్య.. ఉద్రిక్తత

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మంగళవారం జరిగిన ఓ హత్య.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమైంది. తమ మతాన్ని అవమానించాడన్న ఆరోపణతో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అత్యంత కిరాతకంగా నరికి చంపి.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పలు చోట్ల హింస చోటుచేసుకుంది. 

Published : 29 Jun 2022 12:27 IST

Tags :

మరిన్ని