Udaipur Murder: ఉదయ్పుర్ దర్జీ హత్య.. పాక్ ఉగ్ర సంస్థ పనేనా?
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పట్టపగలే దర్జీ దారుణ హత్య తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. ఈ హత్య పాక్ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్ సెల్స్ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 29 Jun 2022 15:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి