Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

Published : 30 Jun 2022 09:40 IST

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

Tags :

మరిన్ని