Viral video: బైక్పై వచ్చి.. పట్టపగలే చోరీ!
గుజరాత్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సూరత్లోని ఉధనా ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి రూ.28 లక్షలు ఉన్న బ్యాగును కొట్టేశారు. ద్విచక్రవాహనంపైన వచ్చిన ముగ్గురు నిందితులు.. జగదీశ్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. ప్రతిఘటించేందుకు యత్నించిన జగదీశ్.. బైక్పై నుంచి కిందపడిపోయాడు. ఈ కేసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 30 Jun 2022 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ