Telangana News: ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్స్ బోర్డులు
పల్లెలతోపాటు పట్టణాల్లోనూ సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనకు తోడుగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు సర్కారు బడులకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిమితికి మించి విద్యార్థులు చేరుతుండడంతో... 'నో అడ్మిషన్స్ ' అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది
Published : 02 Jul 2022 13:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం