10 Crores Dog: ఈ శునకంతో సెల్ఫీలకు ఎగబడుతున్నారు

పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు జంతు ప్రేమికులు. వాటి ఆలనా పాలనా కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. కొందరైతే వాటి కొనుగోలు చేయడానికి రూ.కోట్లు ఖర్చు పెడతారు. అలా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఓ శునకం టాక్‌ ఆఫ్‌ ది కర్ణాటక అయ్యింది. దాని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో..  

Published : 04 Oct 2022 15:56 IST

పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు జంతు ప్రేమికులు. వాటి ఆలనా పాలనా కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. కొందరైతే వాటి కొనుగోలు చేయడానికి రూ.కోట్లు ఖర్చు పెడతారు. అలా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఓ శునకం టాక్‌ ఆఫ్‌ ది కర్ణాటక అయ్యింది. దాని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో..  

Tags :

మరిన్ని