Economic Situation: శ్రీలంకను చూసైనా నేర్చుకోండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

శ్రీలంక మాదిరి ఆర్థిక పరిస్థితి దిగజారకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటాయని పేర్కొంది. తెలంగాణ అప్పులు జీఎస్డీపీలో 25శాతానికి మించాయని వివరించింది.  

Published : 20 Jul 2022 12:36 IST

శ్రీలంక మాదిరి ఆర్థిక పరిస్థితి దిగజారకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటాయని పేర్కొంది. తెలంగాణ అప్పులు జీఎస్డీపీలో 25శాతానికి మించాయని వివరించింది.  

Tags :

మరిన్ని