Siberian Birds: గాలివాన బీభత్సం.. 100కిపైగా సైబీరియన్ పక్షుల మృతి
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లాలోని వీరాపరం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి.. సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మృత్యువాతపడ్డాయి. గాలివాన బీభత్సానికి.. చెట్టుపై నుంచి కింద పడి సుమారు 100 సైబీరియన్ పక్షులు (Siberian Birds) చనిపోయాయి.
Published : 30 May 2023 13:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం