Siberian Birds: గాలివాన బీభత్సం.. 100కిపైగా సైబీరియన్‌ పక్షుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలోని వీరాపరం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి.. సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మృత్యువాతపడ్డాయి. గాలివాన బీభత్సానికి.. చెట్టుపై నుంచి కింద పడి సుమారు 100 సైబీరియన్ పక్షులు (Siberian Birds) చనిపోయాయి. 

Published : 30 May 2023 13:15 IST

Tags :

మరిన్ని